జీడిమెట్ల పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు..!

By Ravi
On
జీడిమెట్ల పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు..!

మేడ్చల్ TPN: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ షాపూర్‌నగర్ ఎక్స్ రోడ్‌లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు జీడిమెట్ల పోలీసులు చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రం ప్రారంభోత్సవానికి బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. వేసవికాలం మొదలవడంతో ప్రజల దాహార్తి తీర్చడానికి, అదేవిధంగా ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా స్థానికంగా ఉండే ప్రజలని కూడా ఇందులో భాగస్వాములను చేశామని.. అదేవిధంగా బాలానగర్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బాలానగర్ ఏసీపీ హనుమంతరావును మరియు జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్‌, జీడిమెట్ల పోలీస్ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Latest News

బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం  రేగింది. కిరాణ షాప్ నడుపుకునే ఆజం (25) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు బలవంతంగా తీసుకు...
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం
దుండిగల్ రెవెన్యూ అధికారులకు షాకిచ్చిన తండా యువకులు
అల్వాల్ లో దారుణం.. వృద్ధ దంపతుల హత్య
సుభాష్ నగర్ లో అపార్ట్మెంట్ పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య
ఎరక్కపై ఇరుక్కున్న యూట్యూబర్ అన్వేష్.. ప్రపంచ యాత్రికుడిపై కేసు నమోదు
తుమ్మలూరు వద్ద రోడ్డుప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. 30 మందికి గాయాలు