నాంపల్లి కోర్ట్‌కు హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..!

By Ravi
On
నాంపల్లి కోర్ట్‌కు హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..!

2019 పార్లమెంట్ ఎన్నికల ఆసమయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ బెదిరింపు కాల్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌కు కూడా కిషన్‌రెడ్డి కంప్లైంట్‌ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా విట్‌నెస్ స్టేట్‌మెంట్  నాంపల్లి కోర్టు రికార్డ్ చేసింది. దీంట్లో భాగంగానే ఆయన కోర్టులో హాజరై స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

Advertisement

Latest News

బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం  రేగింది. కిరాణ షాప్ నడుపుకునే ఆజం (25) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు బలవంతంగా తీసుకు...
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం
దుండిగల్ రెవెన్యూ అధికారులకు షాకిచ్చిన తండా యువకులు
అల్వాల్ లో దారుణం.. వృద్ధ దంపతుల హత్య
సుభాష్ నగర్ లో అపార్ట్మెంట్ పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య
ఎరక్కపై ఇరుక్కున్న యూట్యూబర్ అన్వేష్.. ప్రపంచ యాత్రికుడిపై కేసు నమోదు
తుమ్మలూరు వద్ద రోడ్డుప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. 30 మందికి గాయాలు