వెస్ట్ బెంగాల్ టీచర్లకు ఊరట..

By Ravi
On
వెస్ట్ బెంగాల్ టీచర్లకు ఊరట..

వెస్ట్ బెంగాల్ టీచర్స్ కు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా ఉద్యోగుల్ని నియమించేంత వరకు టీచర్లుగా ఉండవచ్చని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విద్యార్థుల భవిష్యత్ నష్టపోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ తీర్పుతో వారికి ఉపశమనం లభించింది. రీసెంట్ గా 25 వేల టీచర్ పోస్టుల నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు తెలిపింది. నియామకాల్లో కొన్ని అవతవకలు జరిగాయని న్యాయస్థానం తెలిపింది. దీంతో 25 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో బాధితులు నడిరోడ్డున పడ్డారు. 

తమకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందారు. ఇక ప్రభుత్వం కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తాజా తీర్పుతో టీచర్లకు ఊరట లభించింది. ఇక డిసెంబర్ నాటికి కొత్త నియామకాలు చేపట్టాలని సూచించారు. అప్పటి వరకు పాత టీచర్లు కొనసాగించవచ్చని పేర్కొన్నారు. ఇక మే 31 నుంచి డిసెంబర్ 31 వరకు కొత్త నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది.

Advertisement

Latest News

పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
పశ్చిమ్‌బెంగాల్‌లో ముష్కర మూకలు హిందువులపై దాడులు చేసి చంపడం దారుణమని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల...
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!
హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!