ప్రమాదంలో రిషబ్ శెట్టి ఫ్యామిలీ: పంజర్లి

By Ravi
On
ప్రమాదంలో రిషబ్ శెట్టి ఫ్యామిలీ: పంజర్లి

కాంతార.. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఊహించని సంచలనం క్రియేట్ చేసింది. రిషబ్ శెట్టి డైరెక్టర్ కమ్ నటుడిగా తన ప్రతిభను గుర్తించేలా చేసింది. ఈ సినిమా కన్నడలోనే కాకుండా అన్ని భాషల్లో అద్భుతమైన కలెక్షన్లను అందుకుంది. ఈ సినిమాతో రిషబ్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. దీంతో ఇప్పుడు ఆయన కాంతార మూవీకి ప్రీక్వెల్ ను ప్లాన్ చేశారు. ఈ సినిమాకు 200 కోట్ల బడ్జెట్ ను ఎఫర్ట్ చేస్తున్నారు. ఇక తాజాగా రిషబ్ శెట్టి ఫ్యామిలీకి శత్రువుల నుండి ముప్పు ఉందని, పంజర్లీ వారాహి హెచ్చరించడం అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది. 

రిషబ్ శెట్టి మంగళూరులోని కద్రి బరేబైల్ లో జరిగిన ఉత్సవానికి హాజరయ్యారు. ఈ క్రమంలో పంజుర్లీ మాట్లాడుతూ.. నీకు చాలామంది శత్రువులున్నారు.. వాళ్లు నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. కానీ మీకు ఎలాంటి హానీ జరగకుండా చూసుకుంటానని, రానున్న 5 నెల్లలో మంచి చేస్తానని రిషబ్ కు అభయం ఇచ్చారు. ఇక కాంతార ప్రీక్వెల్ పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!