దేశంలో మొట్టమొదటిసారిగా చందువా చేప పిల్లల హేచెరీ

 సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తో శ్రీ వైభవ్ హేచరిస్ ఎం ఓ యు

By Ravi
On
దేశంలో మొట్టమొదటిసారిగా చందువా చేప పిల్లల హేచెరీ

కాకినాడ జిల్లా తొండంగి మండలం దానవాయి పేటలో చందువా  చేపల సాగుపై అవగాహన సదస్సు జరిగింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ( సీఎం ఎఫ్ ఆర్ ఐ ) ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు ఈ సదస్సు నిర్వహించారు శ్రీ వైభవ్ హేచరీ ఎండి బేటే చంద్రశేఖర్ తో కుదుర్చుకున్న ఎం ఓ యు ను ప్రదర్శించారు సీఎం ఎఫ్ ఆర్ ఐ ప్రిన్సిపల్ సైంటిస్ట్ జోకే కిజహకుడన్ మాట్లాడుతూ సుమారు 17 సంవత్సరాల పాటు పరిశోధనలు జరిపి చందువ సీడ్ (చేప పిల్లలు) ప్రత్యుత్పత్తి  చేయడం జరిగిందని తెలిపారు మూడు నెలల సాగులో 750 గ్రాముల వరకు చేపల పెరుగుదల ఉంటుందన్నారు. నిరోధక శక్తి కలిగి ఉండడమే కాకుండా భారత దేశపు వాతావరణానికి అనుకూలంగా చేపల పెరుగుదల ఉంటుందన్నారు చందువా చేపకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని తెలిపారు. సీనియర్ సైంటిస్ట్ బి జి జేవియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ జయశ్రీలోక డాక్టర్ రితీష్ రంజన్ డాక్టర్ శేఖర్ మహర్జన్ చంద్రశేఖర్ కుమారుడు కపిల్ విఖ్యాత్ అధిక సంఖ్యలో ఆక్వారైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-02 at 4.39.35 PM

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!