వికారాబాద్ జిల్లా తాండూరులో కలకలం మహిళను హత్య చేసి పెట్రోల్ తో తగలబెట్టిన దుండగులు మృతదేహాన్ని పెద్దముల్ కెనాల్ లో పడేసిన అగంతకులు

By Ravi
On
వికారాబాద్ జిల్లా తాండూరులో కలకలం మహిళను హత్య చేసి పెట్రోల్ తో తగలబెట్టిన దుండగులు మృతదేహాన్ని పెద్దముల్ కెనాల్ లో పడేసిన అగంతకులు

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటుచేసుకుంది. మహిళను హత్య చేసిన దుండగులు అమెను ఎవరు గుర్తించకుండా మొహం కాల్చివేసి పెద్దముల్ మండల కేంద్రంలో ఉన్న కెనాల్ లో పడేసి వెళ్లిపోయారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి వివరాలు సేకరిస్తున్నారు. స్థానిక ప్రాంతంలో ఏమైనా సిసి కెమెరాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!