మెప్మాకు వరల్డ్ రికార్డు: శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అభినందనలు
By Ravi
On
శ్రీకాకుళం: నగరంలోని మెప్మా సంస్థకు మూడు వరల్డ్ రికార్డులు వరించడం పట్ల శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అభినందనలు తెలిపారు.
బుధవారం, శాసనసభ్యుడు మెప్మా సంస్థ ప్రతినిధులకు ఈ అవార్డులు అందజేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు, 20,000 మందికి ఈ కామర్స్ ద్వారా ఆన్లైన్ వ్యాపారం చేసినందుకు, అలాగే రూ. కోటి 20 లక్షల మందికి ఆన్లైన్ ద్వారా రూ. 3.50 కోట్లు లావాదేవీలు చేసినందుకు మెప్మాకు ప్రత్యేక అవార్డులు అందజేయబడ్డాయి.
ఈ సందర్భంగా, ఎమ్మెల్యే గొండు శంకర్ ఈ రికార్డులు సాధించినందుకు మెప్మా సంస్థను అభినందిస్తూ, ఇంకా అనేక విజయాల సాధన కోరారు.
Tags:
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...