Category
#హైకోర్టు#తెలంగాణరెవెన్యూ#హైడ్రా#బిఆర్ఎస్#
తెలంగాణ  రంగారెడ్డి 

ప్రభుత్వ భూమి కబ్జా..హైకోర్టులో పిల్ వేసిన నలుగురు ఎమ్మెల్యేలు

ప్రభుత్వ భూమి కబ్జా..హైకోర్టులో పిల్ వేసిన నలుగురు ఎమ్మెల్యేలు శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందంటూ నలుగురు ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, మురళీనాయక్ పిల్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఖాజాగూడలోని సర్వే నెంబర్ 119, 122లో ఉన్న 27.18...
Read More...

Advertisement