Category
#హయత్‌నగర్ #ఆత్మహత్య #రక్తపుమడుగు #నగేష్ #శిరీష #రిలయన్స్‌డిజిటల్ #సీసీకెమెరా #ఉస్మానియాహాస్పిటల్ #పోలీసులదర్యాప్తు #జామీనుపైవిడుదల #మృతదేహం #తెలంగాణన్యూస్
తెలంగాణ  రంగారెడ్డి  క్రైమ్  

రక్తపు మడుగులో వ్యక్తి మృతదేహం..

 రక్తపు మడుగులో వ్యక్తి మృతదేహం.. హయత్ నగర్ లో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరం లో రక్తపు మడుగులో ఉన్న వ్యక్తి మృతదేహం కలకలం రేపుతుంది. రిలయన్స్ డిజిటల్ షోరూమ్ వద్ద వ్యక్తి మృతదేహం రక్తం మడుగులో పడి ఉండటంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.  మృతుడు హయత్ నగర్ ముదిరాజ్ కాలనీకి చెందిన నగేష్ గా పోలీస్ లు గుర్తించారు....
Read More...

Advertisement