Category
#kcr#brsparty#mlagopinathfamily#
తెలంగాణ  హైదరాబాద్  

కంటతడి పెట్టుకున్న కేసిఆర్..

కంటతడి పెట్టుకున్న కేసిఆర్.. మాగంటి గోపీనాథ్ మృతి చెందిన విషయం తెలియగానే బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ఆయన నివాసానికి చేరుకున్నారు. గోపీనాథ్ మృతదేహానికి నివాళులు అర్పించి భావోద్వేగానికి గురై కంట తడిపెట్టుకున్నాడు. గోపీనాథ్ పిల్లలను పిలిచి వారిని ఓదార్చి ధైర్యం చెప్పాడు. గోపీనాథ్ విషయం తెలిసిన తరువాత లండన్ నుండి వచ్చిన కేటీఆర్ ఆస్పత్రిలో...
Read More...

Advertisement