ఇంద్రకీలాద్రిలో పార్కింగ్‌ చేసిన కారులో నుంచి బంగారం మాయం..!

By Ravi
On
ఇంద్రకీలాద్రిలో పార్కింగ్‌ చేసిన కారులో నుంచి బంగారం మాయం..!

శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఇంద్రకీలాద్రిలో.. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఓ కుటుంబానికి చెందిన కారులో నుంచి బంగారం చోరీకి గురైంది. హైదరాబాద్ నుంచి అమలాపురం పెళ్లికి వెళ్లే దారిలో అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తురాలు పార్వతి కుటుంబం.. తమ కారును కొండకు వెళ్లే దారిలో ఉన్న టర్నింగ్‌లో పార్కింగ్‌ చేశారు. ఐతే.. ఆ కారులో నుంచి సుమారు 6.5 కాసుల గ్వంకీలు, 6 కాసుల హారం, 3 కాసుల నెక్లెస్‌,  2 కాసుల బుట్టలు, 1.5 గ్రాముల కమ్మలు, 1.2 గ్రాములు కమ్మలు, 3 తులాల నల్లపూసల గొలుసు, రెండు కాసుల చంప సవరాలు, 6 కాసుల పెద్ద గొలుసు దొంగతనానికి గురయ్యాయి. వన్ టౌన్ స్టేషన్‌లో కంప్లైంట్ చేయగా.. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి.. సంఘటన స్థలాన్ని పరిశీలించింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!