Category
#శ్రీదుర్గామల్లేశ్వరదేవస్థానం
ఆంధ్రప్రదేశ్  కృష్ణా  క్రైమ్   ఆంధ్రప్రదేశ్ మెయిన్   Featured 

ఇంద్రకీలాద్రిలో పార్కింగ్‌ చేసిన కారులో నుంచి బంగారం మాయం..!

ఇంద్రకీలాద్రిలో పార్కింగ్‌ చేసిన కారులో నుంచి బంగారం మాయం..! శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఇంద్రకీలాద్రిలో.. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఓ కుటుంబానికి చెందిన కారులో నుంచి బంగారం చోరీకి గురైంది. హైదరాబాద్ నుంచి అమలాపురం పెళ్లికి వెళ్లే దారిలో అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తురాలు పార్వతి కుటుంబం.. తమ కారును కొండకు వెళ్లే దారిలో ఉన్న టర్నింగ్‌లో పార్కింగ్‌ చేశారు. ఐతే.. ఆ...
Read More...

Advertisement