సురానా గ్రూప్ ఆఫ్‌ కంపెనీస్‌పై ఈడీ దాడులు..!

By Ravi
On
సురానా గ్రూప్ ఆఫ్‌ కంపెనీస్‌పై ఈడీ దాడులు..!

సురానా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్ నరేందర్ సురాన, ఎండీ దేవేందర్ సురానా ఇళ్లల్లో, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.  మనీలాండరింగ్‌తోపాటు విదేశాలకు డబ్బులు తరలించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ దాడులు చేసింది. హైదరాబాద్‌ బోయిన్‌పల్లి అరియాంత్ కార్డ్ మాస్టర్ ఎంక్లేవ్‌లోని విల్లాల్లో ఈడీ బృందం సోదాలు జరిపింది. రెండు నెలల క్రితం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన ఈడీ.. ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి దాడులు నిర్వహించింది.  మొత్తం రెండు టీములతో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!