రాచకొండ కమిషనరేట్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్.. నిందితుల నుండి రూ. 80లక్షల విలువ గల హాష్ ఆయిల్ స్వాధీనం

By Ravi
On
రాచకొండ కమిషనరేట్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్.. నిందితుల నుండి రూ. 80లక్షల విలువ గల హాష్ ఆయిల్ స్వాధీనం

రాచకొండ పోలీసులు ఓ అంతర రాష్ట్ర డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. భువనగిరి పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో ఎస్.ఓ.టి మల్కాజిగిరి, భువనగిరి లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా భువనగిరి రైల్వే స్టేషన్ దగ్గర  ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.80 లక్షల విలువైన నాలుగు కేజీల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన నిందితులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెట్ల శేఖర్, అనిమిరెడ్డి దుర్గారావులుగా గుర్తించారు. నిందితులు ఆయిల్ ఎవరెవరికి విక్రయించారు, వారి వెనుకాల ఎవరు ఉన్నారు అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!