సీఎస్‌కే విజయాల బాట: రుతురాజ్‌

By Ravi
On
సీఎస్‌కే విజయాల బాట: రుతురాజ్‌

చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ కు గాయం వల్ల ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నారు. రుతురాజ్‌ టోర్నీ నుంచి వెళ్లిపోవడంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మళ్లీ ఛార్జ్ తీసుకున్నారు. ధోనీ కెప్టెన్సీపై రుతురాజ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో రెస్పాన్డ్ అయ్యారు. సీఎస్‌కేకు ఓ యంగ్ వికెట్ కీపర్ ఉన్నాడని, అతడు జట్టును ముందుకు తీసుకెళ్తాడని అన్నారు. తప్పకుండా సీఎస్‌కే మళ్లీ సక్సెస్ అవుతుందని, ఈ క్రమంలో తన సపోర్ట్ ఉంటుందని అన్నారు. 

ఈ క్రమంలో మాట్లాడుతూ.. ఐపీఎల్‌ 2025కు దూరం కావడం నిరుత్సాహానికి గురిచేస్తోంది. మోచేయి గాయం కారణంగా టోర్నీలో ఆడలేకపోతున్నా. నాకు మద్దతుగా నిలిచిన అందరికీ థ్యాంక్స్. ఈ సీజన్ మాకు సవాల్‌ తో ఉంది. అయితే మాకు ఓ యంగ్ వికెట్ కీపర్ ఉన్నాడు. అతడు టీమ్ ను తన స్టైల్ లో ముందుకు తీసుకెళ్తాడు. తప్పకుండా చెన్నై మళ్లీ సక్సెస్ అవుతుంది. నేను టీమ్ తోనే ఉంటా, డగౌట్‌ నుంచి నా సపోర్ట్ ఇస్తా. కఠిన పరిస్థితుల నుంచి చెన్నై బయటపడటం చూడాలనుంది’ అని రుతురాజ్‌ గైక్వాడ్ పేర్కొన్నాడు.

Advertisement

Latest News

అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..! అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
హైదరాబాద్ TPN : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు సికింద్రాబాద్‌ ప్యారడైజ్ కూడలి...
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!
కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఫైర్‌..!
రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ..! రూ.562 కోట్ల పెట్టుబడులు..!
హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్..!