లక్నో టీమ్ కు గుడ్ న్యూస్..

By Ravi
On
లక్నో టీమ్ కు గుడ్ న్యూస్..

లక్నో టీమ్ కు శుభవార్త వినిపించింది. పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ ఫిట్ నెస్ సాధించి టీమ్ తో కలిశాడు. శనివారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ లో మయాంక్ ఆడే ఛాన్స్ ఉంది. మయాంక్ రాకతో లక్నో బౌలింగ్ బలం మరింత పెరిగింది. పేసర్లు శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్ లకు మయాంక్ యాడ్ అవ్వనున్నారు. మయాంక్ ఫైనల్ టీమ్ లోకి వస్తే.. భారీగా రన్స్ సాధించుకుంటున్న శార్దూల్ పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. 

2024 ఐపీఎల్ లో లక్నో టీమ్ లో ఆడిన మయాంక్ యాదవ్.. తన స్టైల్ ఆఫ్ బౌలింగ్ తో అందర్ని అట్రాక్ట్ చేశాడు. ఏకంగా 150 కిలోమీటర్ల స్పీడ్ తో బౌలింగ్ చేశారు. అయితే గాయం కారణంగా నాలుగు మ్యాచ్ లే ఆడి ఏడు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో మయాంక్ ను రూ.11 కోట్లకు లక్నో రిటైన్ చేసుకుంది. రీసెంట్ గా దెబ్బల నుండి కోలుకున్న మయాంక్.. ఐపీఎల్ 2025 లో ఆడటానికి రెడి అవుతుండగా తన చేతికి గాయమైంది. ఇక మయాంక్ రాకతో లక్నో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!