బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేపట్టిన 'బీసీ పోరు గర్జన'

By Ravi
On
బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేపట్టిన 'బీసీ పోరు గర్జన'

బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేపట్టిన 'బీసీ పోరు గర్జన' కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ.ఏ.రేవంత్ రెడ్డి గారు,గౌరవ మంత్రులు,ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి పాల్గొన్న శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

హలో బీసీ.. చలో ఢిల్లీ..బీసీల 42 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో కూడా ఆమోదించాలని,బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేపట్టిన 'బీసీ పోరు గర్జన' కార్యక్రమంలో భాగంగా గౌరవ మంత్రులు శ్రీ.పొన్నం ప్రభాకర్ గారు,శ్రీమతి.కొండ సురేఖ గారు,టీపీసీసీ అధ్యక్షులు,గౌరవ ఎమ్మెల్సీ శ్రీ.బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు,రాజ్యసభ సభ్యులు శ్రీ.అనిల్ కుమార్ యాదవ్ గారు,గౌరవ ఎమ్మెల్యేలు,నియోజకవర్గ ఇంచార్జ్ లు,కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ గారు,నాయకులు,కార్యకర్తలతో కలిసి జంతర్ మంతర్ వద్ద 'బీసీ పోరు గర్జన' కార్యక్రమంలో పాల్గొన్న శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

ధర్నా కార్యక్రమంలో పాల్గొనే ముందు ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో భారత్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బీఆర్.అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నాయకులతో కలిసి పాల్గొన్ని డాక్టర్.బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రాన్ని అందించారు..

ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ ముదిరాజ్,సయ్యద్ గౌస్,గిరి,యువ నాయకులు అభిషేక్ గౌడ్ తదితరాలు పాల్గొన్నారు...

Tags:

Advertisement

Latest News

తప్పిన బారీ ప్రమాదం.. తప్పిన బారీ ప్రమాదం..
బాలాపూర్ పిఎస్ పరిధిలో పెద్ద ప్రమాదం తప్పింది. సాదత్ నగర్ లో నివాసం వుండే సల్మాబాను అనే మహిళ సిలిండర్ బుక్ చేసింది. డెలివరీ భాయ్ సిలిండర్...
గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడి..
టారీఫ్ లకు వ్యతిరేకంగా చైనా విదేశాంగ శాఖ!
ట్రంప్ టారీఫ్ లపై 90 రోజుల బ్రేక్‌.. కారణం ఏంటంటే?
విడాకులపై స్పందించిన మిచెల్ ఒబామా
రాజస్థాన్‌ కెప్టెన్ కు బీసీసీఐ భారీ జరిమానా?
నేడు ఆర్సీబీ, డీసీ మ్యాచ్..