Category
#శ్రీకాకుళం #గొండుశంకర్ #పల్లెనిద్ర #సీపన్నాయుడుపేట #పాజల్బాగ్‌పేట #ఎమ్మెల్యేప్రజలమధ్యకు #పల్లెబస #శ్రీకాకుళంనియోజకవర్గం #ప్రజాసమస్యలు #ప్రజలతోనేరుసంబంధం #వార్డుసచివాలయం #ప్రజాప్రతినిధి #పాలనలోపాల్గొనిప్రయత్నం #ప్రజలతోపాలన
ఆంధ్రప్రదేశ్  శ్రీకాకుళం 

బుధవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే  పల్లెనిద్ర..! 

బుధవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే  పల్లెనిద్ర..!  `శ్రీకాకుళం నియోజకవర పరిధిలో పాజల్బాగ్ పేట, సీపాన్నాయుడుపేటలో బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచి గురువారం ఉదయం10 గంటల వరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సీపన్నాయుడుపేటలో ఆయన రాత్రి బస చేస్తారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది హాజరు కావాలని ఆదేశించారు. ప్రజల...
Read More...

Advertisement