Category
30 ఏళ్ల కల
ఆంధ్రప్రదేశ్  శ్రీకాకుళం 

3 దశాబ్దాల కలని సాకారం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..!

3 దశాబ్దాల కలని సాకారం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..! మూడు దశాబ్దాల ప్రజల కలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సాకారం చేశారు. రూ.3.05 కోట్లతో ప్రతిష్టాత్మకమైన చంగుడి, సరాలి, మాకనాపల్లి రహదారికి శంకుస్థాపన చేశారు. 30 ఏళ్లుగా పాతపట్నం మండలం, అచ్యుతాపురం, అంతరాభ, చంగుడి, సరాలి, అప్పోజిపేట, మాకనాపల్లి గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని.. గత...
Read More...

Advertisement