Category
#bathinifamily#congressparty#exhibitionground#
తెలంగాణ  హైదరాబాద్  

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మొదలైన చేపప్రసాదం పంపిణీ..

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మొదలైన చేపప్రసాదం పంపిణీ.. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం మొదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలు దేశ విదేశాల నుండి ఆస్తమా వ్యాధి గ్రస్తులు లక్షల్లో ఎగ్జిబిషన్ వద్దకు చేరుకున్నారు. ఉదయం నుండి బత్తిని కుటుంబ సభ్యులు చేపప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుండి రేపు సోమవారం మధ్యాహ్నం వరకు...
Read More...

Advertisement