Category
#మహేశ్వరం #కల్వకోల్ #శంకరయ్యహత్య #తెలంగాణన్యూస్ #భూమివివాదం #హత్యకేసు #క్రైమ్‌న్యూస్ #రంగారెడ్డిజిల్లా #CarHitMurder #CrimeReport #PoliceInvestigation #TeluguNews
తెలంగాణ  రంగారెడ్డి  క్రైమ్   తెలంగాణ మెయిన్  

భూమి కోసం కారుతో ఢీకొట్టి హత్య

భూమి కోసం కారుతో ఢీకొట్టి హత్య పూర్వీకుల భూమి స్వాధీనం చేసునేందుకు ఓ వ్యక్తిని కక్షపూరితంగా కారుతో ఢీకొట్టి హత్య చేసిన సంఘటన మహేశ్వరం మండలంలో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన గూడెపు శంకరయ్యకు, గూడెపు నర్సింగరావు, బక్కని కార్తీక్, గూడెపు కుమార్, గూడెపు శ్రీనివాస్‌కు...
Read More...

Advertisement